ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకా గెలుస్తారు, ఈ ఫలితాలు సంచలనాలకు కారణమౌతాయి
కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు సంచలనాలు సృష్టిస్తాయని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజద్ బాషాలు చెప్పారు.
కడప: కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు సంచలనాలు సృష్టిస్తాయని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజద్ బాషాలు చెప్పారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి విజయం సాధిస్తారని వారు ధీమాను వ్యక్తం చేశారు.గెలుపుపై ఆశలు పెట్టుకొన్న టిడిపికి ఓటర్లు తగిన బుద్ది చెబుతారన్నారు.

ఆంద్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 17, ఎన్నికలు జరిగాయి. అయితే అత్యంత ప్రతిష్టాత్మకమైన కడప స్థానంపై అధికార టిడిపి, విపక్ష వైసిపి లు ఆశలు పెట్టుకొన్నాయి.
వైఎస్ఆర్ సిపి అభ్యర్థి వైఎస్ వివేకానంద రెడ్డిని ఓడిస్తామంటూ పోటింగ్ పూర్తైన వెంటనే టిడిపి అభ్యర్థులు ప్రకటించారు. అయితే ఈ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications