11 వేల మంది బాలికలు అదృశ్యం, కారణమిదే
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో బాలికలపై అకృత్యాలు పెరిగిపోయాయని కాంగ్రెస్ పార్టీ ఎంపి ఛాయా వర్మ రాజ్యసభలో ఆందోళన వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో బాలికలపై అకృత్యాలు పెరిగిపోయాయని కాంగ్రెస్ పార్టీ ఎంపి ఛాయా వర్మ రాజ్యసభలో ఆందోళన వ్యక్తం చేశారు.
గిరిజన ప్రాంత విద్యాసంస్థల్లో చదువుకొనే సుమారు 11 వేల మంది బాలికలు కనిపించకుండా పోయారని, వారి విషయమై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లులో ఆమె మాట్లాడారు.గిరిజన బాలికల హస్టళ్ళలో లైంగిక దాడులు, కిడ్నాపులు పెరిగిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై అత్యాచారాలు కూడ పెరిగాయని ఆమె గుర్తు చేశారు.
అయితే వీటిపై ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆమె కోరారు ఈ మేరకు 2012 చట్టాన్ని సవరించాలని ఆమె సూచించారు.ఈ మేరకు ఛరు.త్తీస్ ఘడ్ ప్రభుత్వానికి లేఖ రాయాలని రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ కురియన్ సంబంధిత మంత్రిని కోరారు.
బాలికలపై అత్యాచారాలు జరిగిన హస్టళ్ళు ఉంటే విచారణ జరిపి వాటిని మూసివేయాలని ఆయన కోరారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications