11 వేల మంది బాలికలు అదృశ్యం, కారణమిదే
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో బాలికలపై అకృత్యాలు పెరిగిపోయాయని కాంగ్రెస్ పార్టీ ఎంపి ఛాయా వర్మ రాజ్యసభలో ఆందోళన వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో బాలికలపై అకృత్యాలు పెరిగిపోయాయని కాంగ్రెస్ పార్టీ ఎంపి ఛాయా వర్మ రాజ్యసభలో ఆందోళన వ్యక్తం చేశారు.
గిరిజన ప్రాంత విద్యాసంస్థల్లో చదువుకొనే సుమారు 11 వేల మంది బాలికలు కనిపించకుండా పోయారని, వారి విషయమై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లులో ఆమె మాట్లాడారు.గిరిజన బాలికల హస్టళ్ళలో లైంగిక దాడులు, కిడ్నాపులు పెరిగిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై అత్యాచారాలు కూడ పెరిగాయని ఆమె గుర్తు చేశారు.
అయితే వీటిపై ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆమె కోరారు ఈ మేరకు 2012 చట్టాన్ని సవరించాలని ఆమె సూచించారు.ఈ మేరకు ఛరు.త్తీస్ ఘడ్ ప్రభుత్వానికి లేఖ రాయాలని రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ కురియన్ సంబంధిత మంత్రిని కోరారు.
బాలికలపై అత్యాచారాలు జరిగిన హస్టళ్ళు ఉంటే విచారణ జరిపి వాటిని మూసివేయాలని ఆయన కోరారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications