రెబల్ ఎమ్మెల్యేలకు షాక్ మీద షాక్: ఖాళీ చెయ్యండి, లేదంటే తాళం వేసి సీల్ వెయ్యండి !
తమిళనాడు అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేలకు ఆ రాష్ట్ర శాసన సభ స్పీకర్ ధనపాల్ మరో షాక్ ఇచ్చారు.
చెన్నై: తమిళనాడు అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేలకు ఆ రాష్ట్ర శాసన సభ స్పీకర్ ధనపాల్ మరో షాక్ ఇచ్చారు. వెంటనే ఎమ్మెల్యేల క్వాటర్స్ (ఎమ్మెల్యేల హాస్టల్) ఖాళీ చేసి వెళ్లిపోవాలని, లేదంటే పరిస్థితి వేరుగా ఉంటుందని సోమవారం మద్యాహ్నం ఆదేశాలు జారీ చేసిన స్పీకర్ ధనపాల్ షాక్ మీద షాక్ ఇచ్చారు.
స్పీకర్ ధనపాల్ అధికారికంగా సచివాలయం నుంచి 18 మంది రెబల్ ఎమ్మెల్యేలకు క్వాటర్స్ ఖాళీ చెయ్యాలని నోటీసులు జారీ చేశారు. గడవు లోపు క్వాటర్స్ ఖాళీ చెయ్యకుంటే అధికారులు వారి గదలకు తాళం వేసి సీల్ వెయ్యాలని స్పీకర్ ధనపాల్ కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటికే అనర్హత వేటు పడి విలవిలలాడుతున్న దినకరన్ గ్రూప్ లోని ఎమ్మెల్యేల నెత్తి మీద స్పీకర్ ధనపాల్ మరో బండరాయి వేశారు. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు ఇక మీద చెన్నై చేరుకుంటే వారు హోటల్స్ లో బస చెయ్యవలసి ఉంది.
దినకరన్ ను నమ్ముకుని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తూ కొడుగు సమీపంలోని రిసార్ట్ లో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు కొందరు చిన్నగా అక్కడి నుంచి జారుకుని స్పీకర్ కాళ్లు పట్టుకోవడానికి సిద్దం అయ్యారని సమాచారం.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications