ఆర్ కె నగర్ ఉప ఎన్నికల్లో 50 వేల మెజారిటితో విజయం సాధిస్తా:దినకరన్
వచ్చే నెల 12వ, తేదిన జరిగే ఆర్ కె నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను 50 వేల మెజారిటీతో విజయం సాధిస్తానని అన్నాడిఎంకె అభ్యర్థి దినకరన్ చెప్పారు.
చెన్నై:వచ్చే నెల 12వ, తేదిన తమిళనాడు రాష్ట్రంలోని ఆర్ కె నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.అయితే ఈ ఎన్నికల్లో అన్నాడిఎంకె తరపున బరిలోకి దిగనున్న ఆ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ రాధాకృష్ణన్ తన విజయంపై ధీమాగా ఉన్నారు. ఈ స్థానం నుండి 50 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తానని ఆయన చెప్పారు.
ఆర్ కె నగర్ అసెంబ్లీ ఎన్నికలకు అదికార, విపక్ష పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని దినకరన్ ధీమాను వ్యక్తం చేశారు.

ఆర్ కె నగర్ ఉప ఎన్నికల్లో తాను 50 వేలపైగా ఓట్లతో విజయం సాధిస్తానని ఆయన చెప్పారు. అమ్మ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలనేది తన కోరికగా ఆయన చెప్పారు.
అమ్మ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని ఆయన చెప్పారు. పార్లమెంటరీ బోర్డు నిర్ణయం మేరకే తాను ఉప ఎన్నికల బరిలో నిలిచినట్టు దినకరన్ చెప్పారు. ఈ ఎన్నికల్లో తమకు డిఎంకె ప్రధాన ప్రత్యర్థి అని దినకరన్ చెప్పారు.ఆర్ కె నగర్ ఉప ఎన్నికల్లో ఇంకా డిఎంకె అభ్యర్థి ఎవరనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications