ఆర్ కె నగర్ ఉప ఎన్నికల్లో 50 వేల మెజారిటితో విజయం సాధిస్తా:దినకరన్
వచ్చే నెల 12వ, తేదిన జరిగే ఆర్ కె నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను 50 వేల మెజారిటీతో విజయం సాధిస్తానని అన్నాడిఎంకె అభ్యర్థి దినకరన్ చెప్పారు.
చెన్నై:వచ్చే నెల 12వ, తేదిన తమిళనాడు రాష్ట్రంలోని ఆర్ కె నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.అయితే ఈ ఎన్నికల్లో అన్నాడిఎంకె తరపున బరిలోకి దిగనున్న ఆ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ రాధాకృష్ణన్ తన విజయంపై ధీమాగా ఉన్నారు. ఈ స్థానం నుండి 50 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తానని ఆయన చెప్పారు.
ఆర్ కె నగర్ అసెంబ్లీ ఎన్నికలకు అదికార, విపక్ష పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని దినకరన్ ధీమాను వ్యక్తం చేశారు.

ఆర్ కె నగర్ ఉప ఎన్నికల్లో తాను 50 వేలపైగా ఓట్లతో విజయం సాధిస్తానని ఆయన చెప్పారు. అమ్మ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలనేది తన కోరికగా ఆయన చెప్పారు.
అమ్మ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని ఆయన చెప్పారు. పార్లమెంటరీ బోర్డు నిర్ణయం మేరకే తాను ఉప ఎన్నికల బరిలో నిలిచినట్టు దినకరన్ చెప్పారు. ఈ ఎన్నికల్లో తమకు డిఎంకె ప్రధాన ప్రత్యర్థి అని దినకరన్ చెప్పారు.ఆర్ కె నగర్ ఉప ఎన్నికల్లో ఇంకా డిఎంకె అభ్యర్థి ఎవరనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications