షాక్: ఆర్మీ హెలికాప్టర్ కూప్పకూలి అధికారుల మృతి
కోలకత్తా: భారత ఆర్మీ అధికారులు వెలుతున్న హెలికాప్టర్ కుప్పకూలిపోవడంతో ముగ్గురు దుర్మరణం చెంది ఒకరికి తీవ్రగాయాలైన ఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది. భారత ఆర్మీ అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

బుధవారం ఉదయం 11.45 గంటల సమయంలో భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ పశ్చిమ బెంగాల్ లోని సుక్నా ప్రాంతంలో వెలుతున్నది. ఆ సమయంలో హెలికాప్టర్ ఒక్క సారిగా కుప్పకూలిపోయింది.
అందులో ప్రయాణిస్తున్న ముగ్గరు ఆర్మీ అధికారులతో సహ పైలట్ దుర్మరణం చెందారు. మరో జూనియర్ కమిషన్డ్ అధికారికి తీవ్రగాయాలైనాయని అధికారులు చెప్పారు. హెలికాప్టర్ అకస్మాత్తుగా కూలిపోయిందని, ప్రమాదానికి కారణాలు తెలియడం లేదని, దర్యాప్తు చేస్తున్నామని ఆర్మీ అధికారులు తెలిపారు.
More From
-
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
INSPIRING STORY : నాడు రోజుకు రూ.5 రైతు కూలీ.. నేడు ఆక్స్ఫర్డ్లో "ఏఐ" పై ప్రసంగం..! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications