తలాక్ బిల్లుతో ముస్లిం మహిళలకు న్యాయం : జయప్రద, ‘అందుకే బీజేపీకి ఓటేశారు’
షిర్డీ: ట్రిపుల్ తలాక్ బిల్లుకు ప్రముఖ నటి, రాజకీయ నేత జయప్రద తన మద్దతు ప్రకటించారు. ఆ బిల్లు ముస్లిం మహిళలకు గౌరవంతో పాటు, న్యాయాన్ని చేకూరుస్తుందని ఆమె అన్నారు.
షిర్డీ సాయిబాబా ఆలయ దర్శనానికి వచ్చిన జయప్రద మీడియాతో మాట్లాడారు. తాను అఖిల భారత ముస్లిం పర్సనల్ లాబోర్డును గౌరవిస్తానని.. అయితే పార్లమెంటు బిల్లును ఆమోదిస్తే ఆ నిర్ణయాన్ని బోర్డు గౌరవించాలంటూ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

ట్రిపుల్ తలాక్పై గత ప్రభుత్వ విధానాలతో అసంతృప్తిగా ఉన్న ముస్లిం మహిళలు అధికశాతం ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేశారని జయప్రద తెలిపారు. కాగా, ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications