రసవత్తరంగా కర్ణాటక రాజకీయం .. జేడీఎస్తో ఆజాద్, గెహ్లాట్ మంతనాలు!
కర్టాటక అసెంబ్లీ హంగ్ దిశగా ప్రయాణిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు తమ రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుంటూనే జాతీయ స్థాయి నేతలు తమ వ్యూహాలపై కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమ పార్టీ మెజారిటీ సీట్లు సంపాదించుకొనే అవకాశాలు లేకపోవడం వలన కాంగ్రెస్ జాతీయ స్థాయి నేతలు ఆజాద్, గెహ్లాట్ రంగంలోకి దిగారు.
ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన జేడీఎస్ పార్టీతో కాంగ్రెస్ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం అనుసరించాల్సిన వ్యూహాలు, సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎజెండాపై చర్చలు జరుపుతున్నారు.

కడపటి వార్తలు అందేసరికి బీజేపీ 94, కాంగ్రెస్, 68, జేడీఎస్ 34 స్థానాల్లో అధిక్యంలో ఉన్నారు. కర్ణాటక అసెంబ్లీలో అత్యధిక స్థానాలు సంపాదించిన ఏకైక పార్టీగా బీజేపీ అవతరించే అవకాశం ఉంది.
More From
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
కరీంనగర్ నుండి కొండగట్టుకు కేంద్రమంత్రి అంజన్న ఆశీర్వాద యాత్ర -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..!












Click it and Unblock the Notifications