షాకింగ్: బంధువులొచ్చారని హల్వా చేస్తే.. అది తిని ఐదుగురు మరణించారు!
జైపూర్: ఇంటికి బంధువులు రావడంతో ఓ కుటుంబం వేడివేడిగా హల్వా తయారు చేసి వచ్చిన వారికి వడ్డించింది. అంతే - ఆ హల్వా తిని ఐదుగురు మరణించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
రాజస్థాన్ భిల్వారా జిల్లాలోని భుటేలా గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే... బంధువుల ఇంటికెళ్లి సరదాగా గడిపిరావాలనుకున్నారు కొంతమంది వ్యక్తులు. భుటేలా గ్రామంలోని బంధువుల ఇంటికెళ్లారు.

రాకరాక బంధువులు రావడంతో ఆ కుటుంబం కూడా సంతోషపడింది. ఆ ఆనందంలో వారు హల్వా తయారు చేసి వేడివేడిగా వడ్డించారు. కానీ దురదృష్టం.. ఆ హల్వాను ఆరగించి ఐదుగురు మరణించగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
ఫుడ్ పాయిజన్ కారణంగానే వారు మృతి చెందినట్లు వైద్యులు పేర్కొనడంతో పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారిపై విష ప్రయోగం చేశారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications