ర్యాన్స్కూల్ ఘటన: ఆందోళన హింసాత్మకం, లాఠీఛార్జీ
గురుగ్రామ్: ప్రైవేట్ పాఠశాల ఆవరణలో ఏడేళ్ళ బాలుడి హత్యను నిరసిస్తూ గుర్గ్రామ్లో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన ఆదివారం నాడు హింసాత్మకంగా మారింది. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు.
ఆందోళనకారులు ర్యాన్ అంతర్జాతీయ స్కూల్పై దాడి చేసి కిటికీల అద్దాలు ధ్వంసం చేశారు. స్కూల్కు సమీపంలో ఉన్న మద్యం దుకాణానికి నిప్పు పెట్టారు.

పరిస్థితి విషమిస్తోందని బావించిన పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జీ చేశారు. పెద్ద ఎత్తున మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏడేళ్ళ బాలుడు ప్రద్యుమన్ ఠాకూర్ను బస్ డ్రైవర్ కిరాతకంగా గొంతుకోసి చంపేశాడు. బాలుడిపై లైంగికదాడికి తాను ప్రయత్నించడంతో బాలుడు ప్రతిఘటించాడని అందుకే చంపేశానని నిందితుడు తెలిపాడు.
మరోవైపు నిందితుడితో పాటు స్కూల్ యాజమాన్యంపై కూడ చర్య తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని కోరుతున్నారు. స్కూల్ యాజమాన్యంపై చర్య తీసుకోవాలని పేరేంట్స్ డిమాండ్ చేస్తున్నారు. నిందితులపై చర్య తీసుకొంటామని హార్యనా ప్రభుత్వం ప్రకటించింది.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications