తేజ్పాల్కు తాత్కాలిక బెయిల్, కాలం కలిసి రాలేదు

తేజ్పాల్ తల్లి చనిపోవడంతో ఆమె అంత్యక్రియలు తదనంతర కార్యక్రమాల్లో పాల్గొనడానికి సుప్రీం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ బిఎస్ చౌహాన్, జస్టిస్ ఎకె సిక్రీతో కూడిన ధర్మాసనం తరుణ్ బెయిల్ పిటిషన్ను పరిశీలించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
తల్లి అంత్యక్రియలకు చేరుకోలేకపోయిన తరుణ్
అత్యాచార ఆరోపణలతో అరెస్టై జైలులో ఉంటున్న తరుణ్ తేజ్పాల్ సోమవారం దైన్య పరిస్థితి ఎదుర్కొన్నారు. తేజ్పాల్ తల్లి 87 ఏళ్ల శకుంతలా తేజ్పాల్ ఆదివారం ఉత్తర గోవాలోని మెయిరా గ్రామంలో మరణించారు.
తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికీ ఆయన సమయానికి చేరుకోలేకపోయారు. తేజ్పాల్ శ్మశాన వాటికకు చేరుకునేసరికి సాయంత్రం ఏడు గంటలు దాటింది. అప్పటికే ఆరు గంటలకు ఆయన సోదరుడు చితికి నిప్పు అంటించారు.
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications