తేజ్పాల్కు తాత్కాలిక బెయిల్, కాలం కలిసి రాలేదు

తేజ్పాల్ తల్లి చనిపోవడంతో ఆమె అంత్యక్రియలు తదనంతర కార్యక్రమాల్లో పాల్గొనడానికి సుప్రీం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ బిఎస్ చౌహాన్, జస్టిస్ ఎకె సిక్రీతో కూడిన ధర్మాసనం తరుణ్ బెయిల్ పిటిషన్ను పరిశీలించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
తల్లి అంత్యక్రియలకు చేరుకోలేకపోయిన తరుణ్
అత్యాచార ఆరోపణలతో అరెస్టై జైలులో ఉంటున్న తరుణ్ తేజ్పాల్ సోమవారం దైన్య పరిస్థితి ఎదుర్కొన్నారు. తేజ్పాల్ తల్లి 87 ఏళ్ల శకుంతలా తేజ్పాల్ ఆదివారం ఉత్తర గోవాలోని మెయిరా గ్రామంలో మరణించారు.
తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికీ ఆయన సమయానికి చేరుకోలేకపోయారు. తేజ్పాల్ శ్మశాన వాటికకు చేరుకునేసరికి సాయంత్రం ఏడు గంటలు దాటింది. అప్పటికే ఆరు గంటలకు ఆయన సోదరుడు చితికి నిప్పు అంటించారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications