కాబూల్లో వరుస పేలుళ్లు: 40 మంది దాకా మృతి
కాబూల్: అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్లో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ంఘటనలో కనీసం 40 మంది మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు. పలువురు గాయపడ్డారు. గురువారంనాడు ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి..
తబయాన్ సాంస్కృతిక కేంద్రాన్ని లక్ష్యం చేసుకుని ఈ పేలుళ్లు సంభవించాయి. అఫ్గానిస్తాన్పై సోవియట్ దాడికి సంబంధించిన 3వ వార్షిక కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఈ పేలుళ్లు సంభవించాయి.

ఆ కేంద్రం అఫ్గాన్ వాయిస్ ఏజెన్సీకి సమీపంలో ఉంది. ఈ పేలుళ్లకు తాము బాధ్యలమంటూ ఇప్పటి వరకు ఎవరూ చెప్పుకోలేదు. రెండు వరుస పేలుళ్లు సంభవించాయి.
అయితే, మూడో పేలుడు కూడా సంభవించిందని చెబుతున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వచ్చినవారిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
More From
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications