రెస్టారెంట్లో మనిషి మాంసం వండుతున్నారని!: యూకెలో కలకలం!..
హోటల్ యాజమాన్యం స్పందిస్తూ.. తమ బిజినెస్ ను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో కావాలనే ఇలాంటి ప్రచారానికి తెరదీశారని ఆరోపించారు.
లండన్: బ్రిటన్ లో ఓ తప్పుడు ప్రచారం కలకలం రేపింది. యూకెలోని కర్రీ ట్విస్ట్ అనే భారతీయ రెస్టారెంట్ లో మనిషి మాంసం వండుతున్నారన్న వదంతులు తీవ్రంగా వ్యాపించాయి. సోషల్ మీడియా వేదికగా ఈ ప్రచారం తీవ్రం కావడంతో.. హెటల్ బిజినెస్ తీవ్రంగా దెబ్బతిని, ఏకంగా మూతపడేదాకా వెళ్లింది.
నాన్ వెజ్ వంటకాల పేరుతో ఇండియన్ రెస్టారెంట్ లో మనిషి మాంసం వండుతున్నారని పేర్కొంటూ.. ఓ నెటిజెన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో అది కాస్త వైరల్ గా మారి.. జనమంతా నిజమేనని నమ్మేశారు. దీనిపై హోటల్ యాజమాన్యం స్పందిస్తూ.. తమ బిజినెస్ ను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో కావాలనే ఇలాంటి ప్రచారానికి తెరదీశారని ఆరోపించారు.

ఈ ఫేక్ వార్తను నిజమేననుకుని నమ్మి.. కొంతమంది హోటల్ పై దాడికి కూడా యత్నించారని అన్నారు. గత 60ఏళ్లుగా తాము రెస్టారెంట్ నడుపుతున్నామని, ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని ఊహించలేదని చెప్పారు. ఓ ఫేక్ న్యూస్ వెబ్ సైట్ ప్రచురించిన వార్తను నిజమనుకోవడమేంటని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమ బిజినెస్ ను దెబ్బతీయాలని ప్రచురించిన.. ఆ ఫేక్ వార్తలో అన్నీ స్పెల్లింగ్ మిస్టెక్సే ఉన్నాయన్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications