మిరాకిల్: మనిషి కన్నీళ్లు, ఉమ్మి నుంచి విద్యుత్?..
కన్నీటిలో ఉండే లైసోజైమ్ అనే మోడల్ ప్రోటీన్ మీద ఒత్తిడి కలిగించడం ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చని ఇక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఐర్లాండ్: ఐర్లాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ లైమ్రిక్(యూఎల్) శాస్త్రవేత్తలు మనిషి కన్నీరు, ఉమ్మి, పాల నుంచి విద్యుత్ పుట్టించే ప్రయోగాలను వేగవంతం చేశారు. కన్నీటిలో ఉండే లైసోజైమ్ అనే మోడల్ ప్రోటీన్ మీద ఒత్తిడి కలిగించడం ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చని ఇక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ ప్రక్రియను డైరెక్ట్ పీజోఎలక్ట్రిసిటీగా పేర్కొంటారని చెప్పారు. గుడ్డలో ఉండే తెలసొన ద్వారా కూడా ఇదే ప్రక్రియలో విద్యుత్ పుట్టించవచ్చునని వెల్లడించారు. యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చగల క్వార్ట్జ్ వంటి పదార్థాలకు ఈ లక్షణం ఉంటుందన్నారు.

కాగా, రెజెనేటర్లలో, సెల్ఫోన్లలో వైబ్రేషన్ కలిగించడం కోసం, అల్ట్రా సౌండ్ ఇమేజింగ్ పరికరాల్లో పీజోఎలక్ట్రిసిటీని ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఒక ప్రోటీన్ నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం పీజోఎలక్ట్రిసిటీ ప్రక్రియను ఇంతవరకు ఉపయోగించలేదని శాస్త్రవేత్త అమీ సేపుల్టన్ తెలిపారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications