తీవ్రవాదులకు సాయంచేసే పార్టీతో సంబంధాలా: తెరాసకు రాజాసింగ్
హైదరాబాద్: పార్లమెంటు సభ్యుడైన అసద్ పైన దేశద్రోహం కేసు పెట్టాలని గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ లోథ్ ఆదివారం నాడు డిమాండ్ చేశారు. ఉగ్రవాదులకు మజ్లిస్ పార్టీ నేతలు మద్దతు తెలపడం దారుణమని చెప్పారు.
హైద్రాబాద్పై ఐసిస్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర!, భయానక దాడికి..
ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడమే కాకుండా ఆయనను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తెరాసకు మజ్లిస్ పార్టీ మిత్రపక్షం కాగా, మజ్లిస్ పార్టీకి తీవ్రవాదులు మిత్రపక్షంగా ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తీవ్రవాదులకు సాయం చేసే పార్టీతో సంబంధాలు పెట్టుకుంటే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమో చెప్పారని తెరాస నేతలను రాజాసింగ్ ప్రశ్నించారు. హైదరాబాదులో ఉగ్రవాదం పైన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్కు నివేదిక ఇస్తానని చెప్పారు. ఉగ్రవాదులకు మజ్లిస్ ఆర్థిక సాయం చేస్తోందని ఆరోపించారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications