సోదరుడిని తలుచుకొని బోరుమన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్
టీఆర్ఎస్ నేత, వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ శనివారం తన సోదరుడిని తలచుకొని బోరున విలపించారు. సిద్దిపేటలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసేందుకు కుడా చైర్మన్ యాదవ రెడ్డి,
సిద్దిపేట: టీఆర్ఎస్ నేత, వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ శనివారం తన సోదరుడిని తలచుకొని బోరున విలపించారు.
సిద్దిపేటలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసేందుకు కుడా చైర్మన్ యాదవ రెడ్డి, వరంగల్కు చెందిన అధికారులతో సిద్దిపేట వచ్చారు.

ఈ సమయంలో శ్రీరామకుంట శ్మశానవాటికను ఆధునికీకరించి, వైకుంఠధామంగా తీర్చిదిద్దిన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్మృతి వనంలో మొక్కను నాటారు.
ఈ సందర్భంగా తన సోదరుడు దాస్యం ప్రణయ్ భాస్కర్కు జ్ఞాపకంగా మొక్కను నాటి తీవ్ర ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. పక్కనే ఉన్న మంత్రి హరీష్ రావు ఆయనను ఓదార్చారు.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications