సోదరుడిని తలుచుకొని బోరుమన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్
టీఆర్ఎస్ నేత, వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ శనివారం తన సోదరుడిని తలచుకొని బోరున విలపించారు. సిద్దిపేటలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసేందుకు కుడా చైర్మన్ యాదవ రెడ్డి,
సిద్దిపేట: టీఆర్ఎస్ నేత, వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ శనివారం తన సోదరుడిని తలచుకొని బోరున విలపించారు.
సిద్దిపేటలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసేందుకు కుడా చైర్మన్ యాదవ రెడ్డి, వరంగల్కు చెందిన అధికారులతో సిద్దిపేట వచ్చారు.

ఈ సమయంలో శ్రీరామకుంట శ్మశానవాటికను ఆధునికీకరించి, వైకుంఠధామంగా తీర్చిదిద్దిన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్మృతి వనంలో మొక్కను నాటారు.
ఈ సందర్భంగా తన సోదరుడు దాస్యం ప్రణయ్ భాస్కర్కు జ్ఞాపకంగా మొక్కను నాటి తీవ్ర ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. పక్కనే ఉన్న మంత్రి హరీష్ రావు ఆయనను ఓదార్చారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications