హైద్రాబాద్ లో అదృశ్యమైన ఐదుగురు విధ్యార్థులు విశాఖలో ప్రత్యక్షం
హైదరాబాద్ లోని అంబర్ పేటలోని అదృశ్యమైన విధ్యార్థులు విశాఖ పట్టణంలో లభ్యమైంది. విధ్యార్థులు అదృశ్యమైన తల్లిదండ్రుల నుండి ఫిర్యాదులు అందిన వెంటనే కొన్ని గంటల్లోనే పోలీసులు విధ్యార్థుల ఆచూకీని కనుగొన్న
హైదరాబాద్: హైదరాబాద్ లోని అంబర్ పేటలోని అదృశ్యమైన విధ్యార్థులు విశాఖ పట్టణంలో లభ్యమైంది. విధ్యార్థులు అదృశ్యమైన తల్లిదండ్రుల నుండి ఫిర్యాదులు అందిన వెంటనే కొన్ని గంటల్లోనే పోలీసులు విధ్యార్థుల ఆచూకీని కనుగొన్నారు.
హైద్రాబాద్ అంబర్ పేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న ఐాదుగురు విధ్యార్థినులు గురువారం నాడు అదృశ్యమయ్యారు. పుట్టిన రోజు ఫంక్షన్ అంటూ విధ్యార్థులు అదృశ్యమయ్యారు.
అంబర్ పేటలోని బాపునగర్ లోని ప్రగతి విద్యానికేతన్ పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్న ఐదుగురు విధ్యార్థినుల ఆచూకీ విశాఖపట్నంలో దొరికింది.

అయితే ఎంతకీ విధ్యార్థినులు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు విశాఖలో విధ్యార్థినులను గుర్తించారు. విశాఖ జూ పార్క్ వద్ద విధ్యార్థినులు ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు.
వారిని ఆరిలోవా పోలీస్ స్టేషన్ కు తరలించారు. బాలికలను హైద్రాబాద్ కు తరలిస్తున్నారు.అయితే విధ్యార్థులు విశాఖకు ఎలా చేరుకొన్నారనే విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు.
-
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications