హైదరాబాద్లో భూప్రకంపనలు అందుకే వచ్చాయి, ఆ శభ్దాలతో ఆందోళన వద్దు
హైదరాబాదులోని బోరబండ ప్రాంతంలో సంభవించిన భూప్రకంపనలపై నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) అధ్యయనం చేస్తోంది.
హైదరాబాద్: హైదరాబాదులోని బోరబండ ప్రాంతంలో సంభవించిన భూప్రకంపనలపై నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) అధ్యయనం చేస్తోంది.
బోరబండ, రహ్మత్ నగర్ సహా నాలుగు ప్రాంతాల్లో భూకంప పరిశీలన కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా బోరబండలో వచ్చిన భూప్రకంపనలతో ఎలాంటి ప్రమాదం లేదని ఎన్జీఆర్ఐ తేల్చింది.

చదవండి: హైదరాబాద్లో స్వల్ప భూ ప్రకంపనలు: జనం పరుగులు
భూమి లోపలి నుంచి భారీగా వస్తోన్న శబ్దాలతో ఆందోళన చెందవద్దని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. అవి స్వల్ప ప్రకంపనలు మాత్రమే అన్నారు. భూమి లోపల పొరల్లో జరుగుతున్న సర్దుబాటు వల్ల ఇలా జరుగుతోందని తెలిపారు.
బోరబండ సమీపంలో రెండు రోజుల పాటు సంభవించిన భూప్రకంపనలు స్థానికులను ఆందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే.
More From
-
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications