ఆంధ్రజ్యోతి కార్యాలయానికి నేతల క్యూ: పవన్ కళ్యాణ్ విచారం
అగ్ని ప్రమాదానికి గురైన ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు సందర్శించారు. అగ్ని ప్రమాదం నేపథ్యంలో నేతలు వరుస కడుతున్నారు.
హైదరాబాద్: అగ్ని ప్రమాదానికి గురైన ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు సందర్శించారు. అగ్ని ప్రమాదం నేపథ్యంలో నేతలు వరుస కడుతున్నారు.

కేసీఆర్ తర్వాత.. పవన్ కళ్యాణ్
ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కార్యాలయాన్ని సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ కూడా కార్యాలయానికి వచ్చారు.

విచారం వ్యక్తం చేశారు
అగ్ని ప్రమాదానికి గురైన ఆఫీసును పరిశీలించిన పవన్ కళ్యాణ్.. సిబ్బంది నుంచి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఏపీపీఎస్సీ చైర్మన్ కూడా
ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయ భాస్కర్ కూడా ప్రమాదం జరిగిన కార్యాలయాన్ని సందర్శించారు. ఘటనా వివరాలను కార్యాలయ పబ్లిషర్ కోగంటి శేషగిరి రావును అడిగి తెలుసుకున్నారు.

అగ్ని ప్రమాదం
ఇదిలా ఉండగా, ఆంధ్రజ్యోతి కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో కార్యాలయ పనులకు ఇబ్బందికరంగా మారింది. దీంతో హైదరాబాదులోని ఏపీ సచివాలయంలో ఆంధ్రజ్యోతి హైదరాబాద్ బ్యూరో ఏర్పాటు చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications