ఆఫీస్ దగ్ధం: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు రామోజీ రావు ఫోన్
ఈనాడు అధిపతి రామోజీ రావు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు ఫోన్ చేసి పార్టీ కార్యాలయంలో చెలరేగిన అగ్నిప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు.
హైదరాబదా్: 'ఆంధ్రజ్యోతి' ప్రధాన కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై 'ఈనాడు' సంస్థల అధిపతి రామోజీరావు విచారం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఎబిఎన్ 'ఆంధ్రజ్యోతి' మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణకు ఫోన్ చేసి మాట్లాడారు.
ప్రమాద వివరాలను జరిగిన నష్టం గురించి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదం నేపథ్యంలో పత్రిక నిర్వహణకు సంబంధించి ఎలాంటి సహకారం అవసరమైనా అందిస్తామని రామోజీరావు చెప్పారు. ఇటీవల హైదరాబాదులోని ఆంధ్రజ్యోతి కార్యాలయం మంటల్లో కాలిపోయిన విషయం తెలిసిందే.

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని సందర్శించి రాధాకృష్ణను పలకరిస్తున్నారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications