రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళా టెక్కీ మృతి
హైదరాబాదులో ఓ బస్సు ఢీకొని మహిళా సాఫ్టువేర్ ఇంజినీర్ కన్నుమూశారు. బంజారాహిల్స్లోని పింఛన్ ఆపీస్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆమె రోడ్డు క్రాస్ చేస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
హైదరాబాద్: హైదరాబాదులో ఓ బస్సు ఢీకొని మహిళా సాఫ్టువేర్ ఇంజినీర్ కన్నుమూశారు. బంజారాహిల్స్లోని పింఛన్ ఆపీస్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఆమె రోడ్డు క్రాస్ చేస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికి అక్కడే కన్నుమూశారు. ఆర్టీసీ డ్రైవర్ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
Comments
sirisha shirisha hyderabad banjara hills techie software engineer శిరీష హైదరాబాద్ బంజారాహిల్స్ టెక్కీ సాఫ్టువేర్ ఇంజినీర్
English summary
Software engineer Sirisha killed in road accident in Banjara Hills, Hyderabad on Wednesday.
Story first published: Wednesday, November 15, 2017, 14:08 [IST]