రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళా టెక్కీ మృతి
హైదరాబాదులో ఓ బస్సు ఢీకొని మహిళా సాఫ్టువేర్ ఇంజినీర్ కన్నుమూశారు. బంజారాహిల్స్లోని పింఛన్ ఆపీస్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆమె రోడ్డు క్రాస్ చేస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
హైదరాబాద్: హైదరాబాదులో ఓ బస్సు ఢీకొని మహిళా సాఫ్టువేర్ ఇంజినీర్ కన్నుమూశారు. బంజారాహిల్స్లోని పింఛన్ ఆపీస్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఆమె రోడ్డు క్రాస్ చేస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికి అక్కడే కన్నుమూశారు. ఆర్టీసీ డ్రైవర్ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

More From
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది












Click it and Unblock the Notifications