హైదరాబాద్లో ఐసిస్ కలకలం: ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్
హైదరాబాద్ నగరంలో మరోసారి ఐసీస్ ఉగ్రవాదులు కలకలం సృష్టించారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ఉత్తరప్రదేశ్ పోలీసులు శనివారం ముగ్గురు ఉగ్రవాదులను నగరంలోని టోలీచౌక్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: నగరంలో మరోసారి ఐసీస్ ఉగ్రవాదులు కలకలం సృష్టించారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ఉత్తరప్రదేశ్ పోలీసులు శనివారం ముగ్గురు ఉగ్రవాదులను నగరంలోని టోలీచౌక్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు.
అబ్దుల్ మాలిక్, ఫజులుల్లా, ఖయ్యూం అనే ఐసీస్ ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వీరు పేలుళ్లకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. లక్నో నుంచి వచ్చిన ఎన్ఐఏ అధికారులు, పోలీసులు.. స్థానిక పోలీసుల సహకారంతో శనివారం ఉదయం వీరిని అరెస్ట్ చేశారు.

ఐసీస్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, వారి కార్యకలాపాలకు సహకరించడం వంటి చర్యలకు వీరు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. గత కొంత కాలంగా ఈ ముగ్గురు ఉగ్రవాదులు హైదరాబాద్లోని ఉంటున్నట్లు తెలిసింది. వీరిని యూపీకి తీసుకెళ్లి అక్కడే విచారించనున్నట్లు సమాచారం.
More From
-
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications