ఖమ్మం పాలిటిక్స్ లో తుమ్మల వర్సెస్ భట్టి
ఖమ్మం : తుమ్మల వర్సెస్ భట్టి విక్రమార్క రాజకీయాలతో ఖమ్మం పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. అభివృద్ది పనులకు సంబంధించిన శిలఫలకాలకు గులాబీ రంగును వేయడాన్ని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క వ్యతిరేకిస్తుండడంతో, పనుల శంకుస్థాపన సందర్భంగా వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి.
తాజాగా జిల్లాలోని బనిగండ్లపాడు నుంచి బంజార వరకు రూ.4.70 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్లకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఇదే కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నేత భట్టి శిలాఫకాలకు గులాబీ రంగు వేయడం పట్ల అభ్యంతరం తెలుపుతూ మంత్రి తుమ్మలతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్యలో కల్పించుకుని ఇద్దరి మధ్య గొడవను సర్దమణిగించినట్టుగా సమాచారం.

More From
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications