షిప్టు మార్పు: ఎంహెచ్17 ఘటనలో భారతీయుడి మృతి
ఉక్రెయిన్: మలేషియా విమానం ఎంహెచ్ 17 ప్రమాదంలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి మరణించాడు. భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన సంజిద్ సింగ్ సందు తను తొందరగా ఇంటికెళ్లాలని తన షిఫ్టును మార్చుకున్నాడు. ఆ నిర్ణయమే అతని ప్రాణాలను తీసింది. ఈ ప్రమాదంలో మొత్తం 298 మంది మృతి చెందారు.
మలేషియా విమాన సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్న సింజిద్ సింగ్.. తన తోటి ఉద్యోగితో చెప్పి తన షిప్టును మార్చుకున్నాడు. అయితే ఆయన ఎంహెచ్-17 విమానంలో వెళ్లాల్సిన వాడు కాదు. కానీ తన సహచరుడితో షిప్టు మార్చుకుని మరీ ఆమ్స్టర్డమ్ నుంచి కౌలాలంపూర్ వెళ్లే విమానం ఎక్కాడు.

సంజిద్ సింగ్ సందు మలేషియాలోని పెనాంగ్ నగరంలో ఉన్న తమ ఇంటికి రాగానే అతడికి ఇష్టమైన వంటకాలన్నీ చేసి పెట్టాలని అతని తల్లి భావించినట్లు తండ్రి జిజర్ సింగ్ ఆవేదనగా తెలిపారు. స
విమానం ఎక్కడానికి కొద్ది సేపటి ముందే తనతో ఫోన్లో మాట్లాడాడని, అదే తమ అబ్బాయితో మాట్లాడిన చిట్టచివరి సంభాషణ అని చెప్పారు. ఎందుకిలా జరిగిందంటూ ఆయన కన్నీటి పర్యాంతమయ్యారు. సందు భార్య కూడా మలేషియా ఎయిర్స్లైన్స్లో స్టెవార్డెస్గా పని చేస్తున్నారు. ఆమె ద్వారానే సందు తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసింది.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications