శంఖా ఘోష్కు జ్ఞానపీఠ్ పురస్కారం: ఆధునిక బెంగాలీ సాహిత్యంలో తనదైన ముద్ర
సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే 'జ్ఞానపీఠ్' ను ఈ ఏడాదికి గాను షంఖా ఘోష్ ను ఎంపిక చేసినట్టు జ్ఞానపీఠ్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
న్యూఢిల్లీ: సుప్రసిద్ద బెంగాలీ కవి శంఖా ఘోష్ కు జ్ఞానపీఠ్ పురస్కారం దక్కింది. సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే 'జ్ఞానపీఠ్' ను ఈ ఏడాదికి గాను షంఖా ఘోష్ ను ఎంపిక చేసినట్టు జ్ఞానపీఠ్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
కాగా, శంఖాఘోష్ 1932లో చాంద్ పూర్ లో జన్మించారు. ప్రస్తుతం ఇది బంగ్లాదేశ్ లో ఉంది. బెంగాలీ సాహిత్యంలో ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి శంఖా ఘోష్ పట్టా పుచ్చుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కోల్ కతా నుంచి మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు.

అనంతరం బంగబాసి కాలేజ్, సిటీ కాలేజ్ ఆఫ్ కోల్ కతా, ఢిల్లీ యూనివర్సిటీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ షిమ్లా.. ఇలా చాలా విద్యాలయాల్లో అధ్యాపకుడిగా పనిచేశారు. 1992లో జాదవ్ పూర్ యూనివర్సిటీ నుంచి రిటైర్ట్ అయ్యారు. 1960లో లోవా రైటర్స్ వర్క్ షాపు తరుపున కూడా ఆయన పనిచేశారు. ఆధునిక బెంగాలీ సాహిత్యంలో రవీంద్రనాథ్ తర్వాత శంఖా ఘోష్ అంతటి బలమైన ముద్ర వేయగలిగారు.
రచనలు :
ఆదిమ్ లతా-గుల్మోమాయ్
ముర్ఖా బరో, సామాజిక్ నాయ్( ఏ ఫూల్, నాట్ సోషల్)
కబీర్ అభిప్రాయ్(ది పోయెట్ ఇంటెన్షన్)
ముఖ్ దేఖే జే బిగ్యాపనే
బాబుర్స్ ప్రేయర్
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications