జగన్ ఎమ్మెల్యేలు ఎన్నికలకు సిద్ధంగా లేరా?

అందుకు ప్రధానంగా ప్రజారాజ్యం పార్టీ నుండి గెలిచిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డిని ఉదారహణగా చూపిస్తున్నారు. తాము ఉప ఎన్నికలకు భయపడటం లేదని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతూనే తన శాసనసభ్యత్వం కోల్పోకూడదని న్యాయపరంగా డిమాండ్ చేస్తున్నానని ఆమె చెబుతున్నారు. రూల్స్ ప్రకారం అనే అంశాన్ని పక్కన పెడితే ఇలాంటి మాటలు ఉప ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేకపోవడం వల్లనే అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆమె దారిలోనే మరికొందరు జగన్ ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలకు సిద్ధంగా లేరనే ప్రచారం జరుగుతోంది. అందుకోసం వారు అవసరమైన అన్నిదారులు వెతుక్కుంటున్నారట.
మొదట తమపై అనర్హత వేటు పడకుండా ఏమైనా అవకాశాలు ఉన్నాయా? అని దారులు వెతుక్కుంటున్నారట. ఒకవేళ స్పీకర్ శాసనసభ్యత్వాలను రద్దు చేస్తే న్యాయపోరాటం చేయాలని శోభా నాగి రెడ్డి వంటి వారు యోచిస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కొండా సురేఖ కూడా వెనక్కి పోయే అవకాశముందనే అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణపై జగన్ స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఈ పరిస్థితుల్లో జగన్ అభ్యర్థిగా పోటీ చేస్తే కష్టాలు తప్పవని కొందరు తెలంగాణ నేతలు భావిస్తున్నట్లుగా సమాచారం.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి












Click it and Unblock the Notifications