సమ్మె నోటీసు: కెసిఆర్ ఉప ఎన్నికల వ్యూహం?

ఇదే సమయంలో తెలంగాణలోని ఆరు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు, ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందడం ఖాయం. కానీ భారీ మెజార్టీ సాధించడం ఇప్పుడు టిఆర్ఎస్కు ఖచ్చితంగా అవసరం. ఇటీవల సకల జనుల సమ్మె సమయంలో జరిగిన బాన్సువాడ ఉప ఎన్నికల్లో కాంగ్రెసు అభ్యర్థికి కనీసం ధరావత్తు కూడా రాదని అందరూ భావించారు. కానీ అతను భారీ ఓట్లు సాధించాడు. ఇది టిఆర్ఎస్కు గట్టి దెబ్బ. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలోనే బాన్సువాడ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అనుకున్న మెజార్టీని సాధించక పోవడం చూస్తే పోలవరం టెండర్లతో చిక్కుల్లో ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో మరింత మెజార్టీ తగ్గవచ్చని టిఆర్ఎస్ నేతలు భావిస్తున్నారని అంటున్నారు. అందుకే ఉప ఎన్నికల్లో విపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు కెసిఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు. అందులో భాగంగానే ఉద్యోగుల సమ్మె నోటీసులు, జెఏసిలో అసంతృప్తితో ఉన్న పార్టీలను కలుపు వెళ్లడం జరుగుతుందని పలువురు భావిస్తున్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications