చంద్రబాబుకు పయ్యావుల షాక్ ఇస్తారా?

సమైక్యవాదానికి మద్దతుగా ఆయన బహిరంగంగానే మాట్లాడుతున్నారు. హైదరాబాదు నగరానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్, అరవింద్ కుమార్ గౌడ్ కూడా రాష్ట్ర మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ బాటలో నడుస్తారని అంటున్నారు. సుధీష్ రాంభొట్ల ఇప్పటికే హైదరాబాదుపై పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. ఈ గొంత మరింత పెరిగే అవకాశం ఉంది.
ఉత్తరాంధ్రకు చెందిన తమ్మినేని సీతారాం కూడా చంద్రబాబు వైఖరిని తప్పు పడుతున్నారు. తాను సమైక్యవాదానికే మద్దతు ఇస్తానని, రాష్ట్రాన్ని ముక్కలు చేయడాన్ని సహించబోనని అంటున్నారు. పయ్యావుల కేశవ్ మొదటి నుంచి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారు.
పయ్యావుల కేశవ్ తమ పార్టీలో చేరుతారంటూ ఆ మధ్య వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ప్రకటన చేశారు. దాంతో పయ్యావుల కేశవ్ కంట తడి పెట్టుకుని తాను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని చెప్పారు. తన ప్రతిష్టను దెబ్బ తీయడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులపై ఆయన దుమ్మెత్తిపోశారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications