వైయస్ కోడ్ ఉల్లంఘన: తెరాస
నిజామాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. పాఠశాలలో వైయస్ బహరింగసభ నిర్వహించడం ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని తెరాస ఫిర్యాదు చేసింది. నిజామాబాద్ జిల్లాలో ప్రచారయాత్ర నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తానే ఎన్నికల కోడ్ను యధేచ్ఛగా ఉల్లంఘించారు. ఆదిలాబాద్నుంచి నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడి హైస్కూలు ఆవరణలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో పాల్గొన్నారు.
రాజకీయపార్టీలు పాఠశాల ఆవరణలో సభలు నిర్వహించుకోవచ్చునని ఎన్నికల కమిషన్ తెలియజేసింది. అయితే అందుకు అనుమతి తీసుకోవాలని షరతు విధించింది. రాజకీయ పార్టీలు పాఠశాల సమయంలో నిర్వహించటం సాధారణమే. అయితే పాఠశాల నడుస్తున్న సమయంలో, అదీ పరీక్షల సమయంలో ముఖ్యమంత్రి సభ జరగడం విమర్శలకు దారి తీసింది. వైయస్ సభ జరుగుతున్న సమయంలో పాఠశాలలో విద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్నారు. ఆ సమయంలో లౌడ్స్పీకర్లు, హోరెత్తే ప్రసంగాలతో విద్యార్థులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఈ ఘటనపై ఎన్నికల పర్యవేక్షణ అధికారి మీరా శ్రీ వాస్తవ్ ఆరా తీస్తున్నారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications