పెషావర్ బాంబు దాడిలో 11 మంది మృతి

ఈ పేలుడులో తాలిబాన్ వ్యతిరేక ఉద్యమాన్ని నడుపుతున్న మేయర్ అబ్దుల్ రజాక్ ప్రాణాలు కోల్పోయారు. మేయర్ లక్ష్యంగా ఈ పేలుడును జరిపినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో రజాక్ కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ఈద్ ఉద్ జుహా పండగ సందర్భంగా పౌరులు పెద్ద ఎత్తున షాపింగ్కు రావడంతో ప్రాణ నష్టం ఎక్కువగానే జరిగిందని తెలిసింది. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
More From
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications