బాక్సైట్ తవ్వకాలపై అసెంబ్లీలో రభస

విశాఖ గనుల లీజును రద్దు చేయకపోవడాన్ని ప్రతిపక్షాలు తప్పు పట్టాయి. గనుల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఇచ్చిన సమాధానంతో ప్రతిపక్షాలు సంతృప్తి చెందలేదు. మంత్రి సమాధానాన్ని నిరసిస్తూ సిపిఎం, సిపిఐ, బిజెపి సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. తెలుగుదేశం పార్టీ సభ్యులు మాత్రం నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం ఇచ్చే సమయంలో మంత్రి ఎదురుదాడికి దిగారు. ప్రభుత్వం వేసిన కమిటీ ఆమోదించిన తర్వాత బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications