ఎఫ్ ఐఎ భవనంపై దాడి: పలువురు మృతి

ఈ సంఘటనలో భారీ విధ్వంసం జరిగింది. ఇటీవలి కాలంలో అదే అతి పెద్ద దాడి అని అంటున్నారు. ఘటన జరిగిన వెంటనే అంబులెన్సులు వచ్చాయి. ఎఫ్ఐఎ భవనానికి సమీపంలోని మోడల్ టవున్ ప్రాంతంలో పేలుడు సంభవించిందని, సంఘటన స్వభావాన్ని, మరణాల వివరాలను తెలుసుకోవాల్సి ఉందని పోలీసు అధికారి మొహమ్మద్ రియాజ్ చెప్పారు.
పేలుడు పదార్ధాలతో కూడిన కారను నడుపుకుంటూ వచ్చి ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఎఫ్ఐఎ భవనం పాక్షికంగా దెబ్బ తిన్నది. సంఘటనా స్థలంలో ఇటుకల కుప్పలు, మెటల్ పడి ఉన్నాయి. సమీపంలోని భవనాలు కూడా దెబ్బ తిన్నాయి. ఈ దాడికి పాల్పడిందెవరనేది తెలియడం లేదు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications