రోశయ్య టూర్: కుదరని సయోధ్య

ముఖ్యమంత్రి పర్యటనలో పలు అపశ్రుతులు దొర్లాయి. ఉదయం పోలీసుపెరేడ్ గ్రౌండు వద్ద మీడియాకు, ఎఎస్ పి నారాయణ నాయక్ కు మధ్య వాగ్వివాదం జరిగింది. పోలీసు పెరేడ్ మైదానంలో ప్రముఖులకు ఏర్పాటుచేసిన షామియానా హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే సమయంలో కూలిపోయింది. మాజీ ఎమ్మెల్యే జయరాంబాబుకు స్వల్ప గాయమైంది. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు శంకుస్థాపన కార్యక్రమం వద్ద తాజాగా నిర్మించిన ప్రహారీ కూలిపోయింది. ముగ్గురు ఫొటోగ్రాఫర్లు కిందపడిపోయారు.
ప్రోటోకాల్ ను పాటించే విషయంలో గుంటూరు జిల్లా కలెక్టరు మార్గదర్శకాలను మరోమారు సరిచూసుకోవాలని శాసనమండలి ఉపాధ్యక్షుడు మహమ్మద్ జానీ సూచించారు. ఆయన సభావేదికపైకి తొలుత రాలేదు. ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందంటూ దూరంగా చెట్టు కింద ఆశీనులయ్యారు. ఆ తరువాత అధికారులు వెళ్లి సముదాయించి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోశయ్యపై ఉన్న గౌరవంతోనే తాను వేదికపైకి వచ్చానని, ఇకనుంచైనా ప్రోటోకాల్ మార్గదర్శకాలను జిల్లా యంత్రాంగం సరిచూసుకోవాలంటూ గతంలో జరిగిన అంశాలను ఆయన ప్రస్తావించారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications