రోశయ్య టూర్: కుదరని సయోధ్య

ముఖ్యమంత్రి పర్యటనలో పలు అపశ్రుతులు దొర్లాయి. ఉదయం పోలీసుపెరేడ్ గ్రౌండు వద్ద మీడియాకు, ఎఎస్ పి నారాయణ నాయక్ కు మధ్య వాగ్వివాదం జరిగింది. పోలీసు పెరేడ్ మైదానంలో ప్రముఖులకు ఏర్పాటుచేసిన షామియానా హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే సమయంలో కూలిపోయింది. మాజీ ఎమ్మెల్యే జయరాంబాబుకు స్వల్ప గాయమైంది. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు శంకుస్థాపన కార్యక్రమం వద్ద తాజాగా నిర్మించిన ప్రహారీ కూలిపోయింది. ముగ్గురు ఫొటోగ్రాఫర్లు కిందపడిపోయారు.
ప్రోటోకాల్ ను పాటించే విషయంలో గుంటూరు జిల్లా కలెక్టరు మార్గదర్శకాలను మరోమారు సరిచూసుకోవాలని శాసనమండలి ఉపాధ్యక్షుడు మహమ్మద్ జానీ సూచించారు. ఆయన సభావేదికపైకి తొలుత రాలేదు. ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందంటూ దూరంగా చెట్టు కింద ఆశీనులయ్యారు. ఆ తరువాత అధికారులు వెళ్లి సముదాయించి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోశయ్యపై ఉన్న గౌరవంతోనే తాను వేదికపైకి వచ్చానని, ఇకనుంచైనా ప్రోటోకాల్ మార్గదర్శకాలను జిల్లా యంత్రాంగం సరిచూసుకోవాలంటూ గతంలో జరిగిన అంశాలను ఆయన ప్రస్తావించారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications