రాజాపై వేటుకు డిఎంకె మొగ్గు!: రాజాకు మద్దతుగా లాయర్ల ఆందోళన

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ప్రతిపక్షాలు రాజా అవినీతిని ఉపయోగించుకుని లాభపడతారని డిఎంకే యోచిస్తుంది. జయలలిత రాజా స్కాంను తమపై ఎక్కుపెట్టవద్దనుకుంటే ఆయనపై వేటే సరియైన చర్యగా భావిస్తున్నట్టుగా తెలిస్తోంది. అయితే రాజాను ఓసారి బెదిరించి వదిలేసే అవకాశాలు కూడా లేకపోలేదని పలువురు భావిస్తున్నారు. ఎందుకంటే రాజా స్కాం ప్రభావం సిటీలో, చదువుకున్న వారిలోనే తప్ప గ్రామీణానికి అంతగా తెలియదనే వారు ఉన్నట్టుగా తెలిస్తోంది. ఆ కారణంగా రాజాకు ఓ అవకాశం ఇచ్చి చూడవచ్చు అనే వారూ ఉన్నారంటున్నారు.
ఈ నేపథ్యంలో సాయంత్రం చెన్నైలో డిఎంకే భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభలో కీలక తీర్మానాలు చేసే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా తమిళనాడులో లాయర్లు రాజాకు మద్దతుగా నిలిచారు. గురువారం మధ్యాహ్నం రాజా అరెస్టుకు నిరసనగా హైకోర్టులో ఆందోళన చేయడానికి నిర్ణయించుకున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications