వైయస్సార్ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్తో జగన్ భేటీ, పార్టీపై కసరత్తు

శివకుమార్ దాదాపు అరగంట సేపు జగన్తో మాట్లాడారు. ఆ తర్వాత మీడియా కంట పడకుండా వేరే కారులో వెళ్లిపోయారు. తన పార్టీ స్థాపనపై వైయస్ జగన్ శుక్రవారం ఉదయం నుంచి తన అనుచరులతో మాట్లాడుతున్నారు. దశలవారీగా ఈ చర్చలు జరుపుతున్నారు. జెండా, ఎజెండాలపై ఆయన మంతనాలు జరుపుతున్నారు. పార్టీ స్థాపనకు ముందే జిల్లాల సమన్వయకర్తలను కూడా ఆయన నియమిస్తున్నారు. దీంతో పార్టీ స్థాపన నాటికే బలమైన వ్యవస్థాగత నిర్మాణం ఉండాలనేది ఆయన ఉద్దేశమని తెలుస్తోంది.
More From
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications