జెపిపై దాడి చేసిన ఈటెల డ్రైవర్ మల్లేష్కు 45 రోజుల జైలు శిక్ష

కాగా అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన దాడిపై స్పీకరు శిక్ష వేయడానికి అధికారం ఉంటుంది. అసెంబ్లీ ప్రాంగణం వ్యవహాలు కోర్టులో చెల్లవు. టిఆర్ఎస్ నేతలు ఈ విషయంపై కోర్టుకు అప్పీలు చేయడానికి కూడా హక్కు లేదు. అప్పీలుకు అవకాశం లేకున్నప్పటికీ అసెంబ్లీలో నిరసన తెలిపే హక్కు మాత్రం ఉంది. శిక్ష విధించే పూర్తి అధికారం స్పీకరుకే ఉంటుంది.












Click it and Unblock the Notifications