జెపిసిపై 22న తీర్మానం: దిగొచ్చిన కేంద్రం, పంతం నెగ్గించుకున్న విపక్షాలు

2జి స్పెక్ట్రంపై ప్రతిపక్షాలకు, అధికార పక్షాలకు ఏకాభిప్రాయం కుదిరింది. ఈ నెల 22న జాయింట్ యాక్షన్ పార్లమెంటు ఏర్పాటుపై తీర్మానం చేయనున్నారు. అయితే ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మాత్రం 2జి స్పెక్ట్రంతో పాటు ఈ రెండేళ్లలో జరిగిన పలు కుంభకోణాలపై కూడా జెపిసి వేయాలని డిమాండ్ చేసింది. పార్లమెంటులో ప్రతిష్టంభనను తొలగించేందుకు సహకరించాలని మీరాకుమార్ విపక్ష నేతలను కోరనున్నారు












Click it and Unblock the Notifications