వైయస్ జగన్ను మేమే తెలంగాణ ద్రోహిగా ప్రకటించాం: ఈటెల రాజేందర్

తెలుగుదేశ పార్టీ తెలంగాణ తీర్మాణం ప్రవేశ పెట్టాలని అనుకోవడం అభినందనీయమని టిఆర్ఎస్ మరో కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. అంతరాత్మ ప్రభోదం ప్రకారం ఓటింగ్ జరగాలంటే ముందుగా తెలుగుదేశం పార్టీ నేతలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ తీర్మానం ప్రవేశ పెట్టాలని తెలుగుదేశం అనుకుంటే వ్యక్తుల ద్వారా చెప్పించడం సరికాదన్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలంగాణపై తన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications