సిఎం కిరణ్ ప్రభుత్వాన్ని త్వరలో కూలుస్తాం: జగన్ వర్గం జూపూడి

రాష్ట్రంలో 45 రోజుల్లో రాష్ట్రపతి పాలన రానుందని ఆయన అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్కు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ను అవమానించడంలో ప్రభుత్వం వైఫల్యం ఉందన్నారు. గవర్నర్కు జరిగిన అవమానానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రిగా కిరణ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications