సిఎం క్లాస్: తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్యేల అసెంబ్లీ బహిష్కరణ

తెలంగాణ కోసం ఎలాంటి త్యాగాలకైన సిద్ధమని చెప్పారు. ఇప్పటి వరకు అసెంబ్లీలో పోరాడామని, ఇకనుండి ప్రజలలోకి వెళ్లి తెలంగాణ కోసం పోరాడుతామని చెప్పారు. కాగా అంతకుముందు తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. వారికి ఆయన క్లాస్ తీసుకున్నారు. అంతకుముందు అసెంబ్లీలో ప్లకార్డులు ప్రదర్శించడంతో వారితో ఆయన భేటీ అయ్యారు. స్వపక్షంలో ఉండి విపక్షంలా ప్రవర్తించడం ఏమిటని వారిని అడిగినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వానికి సహకరించాలని ముఖ్యమంత్రి వారిని కోరినట్టుగా తెలుస్తోంది. సభలో ఉండి నిరసన తెలపవద్దని, ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. అయితే ఆయన కోరికను వారు తిరస్కరించి పూర్తిగా సమావేశాలనే బహిష్కరించడానికి నిర్ణయం తీసుకున్నారు.
More From
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications