సిఎం క్లాస్: తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్యేల అసెంబ్లీ బహిష్కరణ

తెలంగాణ కోసం ఎలాంటి త్యాగాలకైన సిద్ధమని చెప్పారు. ఇప్పటి వరకు అసెంబ్లీలో పోరాడామని, ఇకనుండి ప్రజలలోకి వెళ్లి తెలంగాణ కోసం పోరాడుతామని చెప్పారు. కాగా అంతకుముందు తెలంగాణ కాంగ్రెసు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. వారికి ఆయన క్లాస్ తీసుకున్నారు. అంతకుముందు అసెంబ్లీలో ప్లకార్డులు ప్రదర్శించడంతో వారితో ఆయన భేటీ అయ్యారు. స్వపక్షంలో ఉండి విపక్షంలా ప్రవర్తించడం ఏమిటని వారిని అడిగినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వానికి సహకరించాలని ముఖ్యమంత్రి వారిని కోరినట్టుగా తెలుస్తోంది. సభలో ఉండి నిరసన తెలపవద్దని, ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. అయితే ఆయన కోరికను వారు తిరస్కరించి పూర్తిగా సమావేశాలనే బహిష్కరించడానికి నిర్ణయం తీసుకున్నారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications