రాజీనామా యోచనలో కాంగ్రెసు తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు?

అధికార పార్టీలో ఉండి కూడా ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం వల్ల ప్రభుత్వంపై కాస్త ఒత్తిడి పెంచగలిగామని, అయితే తెలంగాణ రాష్ట్ర ప్రకటనకు అనుకూలంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలంటే రాజీనామా చేయడమే సరియైన చర్యగా వారు భావిస్తున్నట్లాగా తెలుస్తోంది. అయితే శుక్రవారం సాయంత్రం న్యూఢిల్లీ నుండి కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు హైదరాబాద్కు తిరిగి వస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎంపీలు తిరిగి వచ్చిన తర్వాత ఎంపీలు, మంత్రులు అందరితో కలిసి చర్చించి అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటే బావుంటుందనే నిర్ణయానికి అంతిమంగా వచ్చినట్టుగా తెలుస్తోంది. శనివారం సాయంత్రం ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా సమావేశమై తెలంగాణపై భవిష్యత్తు కార్యాచరణపై భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. కేవలం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే కాకుండా ఎంపీలు, మంత్రులతో కలిసి అందరూ ఒకే నిర్ణయం తీసుకొని పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకు వస్తే బావుంటుందనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications