జపాన్ న్యూక్లియర్ ప్లాంట్లో విస్పోటనం, పొంచి ఉన్న అను ప్రమాదం

ప్లాంట్ విస్పోటనంతో వెలువడిన అణు ధార్మికతకు నలుగురు ప్రమాదానికి గురయ్యారు. ప్లాంట్ పది కిలోమీటర్ల పరిధిలో 45 వేల మంది నివసిస్తున్నారని, వారందరినీ ఖాళీ చేయస్తున్నామని జపాన్ అధికారులు చెప్పారు. ప్రధాని నోవాటో కాన్ సంఘటనా స్థలాన్ని శనివారం ఉదయం హెలికాప్టర్ ద్వారా సందర్శించారు. భారీ విస్పోటనం కారణంగా ప్రధాన భవంతి, ప్రహరీగోడలు పేలిపోయాయి. ప్రధానమైన ప్లాంట్ భూకంపానికి ధ్వంసం కావడంతో కూలింగ్ వాటర్ స్థాయిలు పెద్ద యెత్తున పడిపోయి ఈ ప్రమాదం సంభవించింది. రియాక్టర్ కరిగిపోవడంతో కూలింగ్ వాటర్ నష్టం వాటిల్లింది. ప్రజలు తమ శరీరం అణు ధార్మికతకు గురి కాకుండా చూసుకుంటూ ముఖాలకు మాస్క్లు, తడి తువ్వాళ్లు కప్పుకున్నారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications