జపాన్ న్యూక్లియర్ ప్లాంట్లో విస్పోటనం, పొంచి ఉన్న అను ప్రమాదం

ప్లాంట్ విస్పోటనంతో వెలువడిన అణు ధార్మికతకు నలుగురు ప్రమాదానికి గురయ్యారు. ప్లాంట్ పది కిలోమీటర్ల పరిధిలో 45 వేల మంది నివసిస్తున్నారని, వారందరినీ ఖాళీ చేయస్తున్నామని జపాన్ అధికారులు చెప్పారు. ప్రధాని నోవాటో కాన్ సంఘటనా స్థలాన్ని శనివారం ఉదయం హెలికాప్టర్ ద్వారా సందర్శించారు. భారీ విస్పోటనం కారణంగా ప్రధాన భవంతి, ప్రహరీగోడలు పేలిపోయాయి. ప్రధానమైన ప్లాంట్ భూకంపానికి ధ్వంసం కావడంతో కూలింగ్ వాటర్ స్థాయిలు పెద్ద యెత్తున పడిపోయి ఈ ప్రమాదం సంభవించింది. రియాక్టర్ కరిగిపోవడంతో కూలింగ్ వాటర్ నష్టం వాటిల్లింది. ప్రజలు తమ శరీరం అణు ధార్మికతకు గురి కాకుండా చూసుకుంటూ ముఖాలకు మాస్క్లు, తడి తువ్వాళ్లు కప్పుకున్నారు.
More From
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications