అక్రమాస్తులపై జగన్ను ప్రజలే నిలదీస్తారు: వి. హనుమంతరావు

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయంలో సన్న, చిన్నకారు రైతుల భూములను పెద్ద యెత్తున ప్రత్యేక ఆర్థిక మండళ్ల పేరుతో సేకరించారని, వాటిని తిరిగి తీసుకుని పేదలకు ఇవ్వడం మంచిదని ఆయన అన్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లకు (సెజ్లకు) కేటాయించిన భూములపై సమీక్ష చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటనకు తమ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. సెజ్ల భూకేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడివారిపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో క్రాస్ ఓటింగ్కు పాల్పడినవారికి శిక్ష పడితేనే క్రమశిక్షణ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
More From
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications