వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అక్రమాస్తులపై జగన్ను ప్రజలే నిలదీస్తారు: వి. హనుమంతరావు
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయంలో సన్న, చిన్నకారు రైతుల భూములను పెద్ద యెత్తున ప్రత్యేక ఆర్థిక మండళ్ల పేరుతో సేకరించారని, వాటిని తిరిగి తీసుకుని పేదలకు ఇవ్వడం మంచిదని ఆయన అన్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లకు (సెజ్లకు) కేటాయించిన భూములపై సమీక్ష చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటనకు తమ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. సెజ్ల భూకేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడివారిపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో క్రాస్ ఓటింగ్కు పాల్పడినవారికి శిక్ష పడితేనే క్రమశిక్షణ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Comments
hanumanth rao vilasrao deshmukh congress ys jagan telangana new delhi హనుమంతరావు కాంగ్రెసు వైయస్ జగన్ తెలంగాణ న్యూఢిల్లీ
English summary
Congress leader V Hanumanth Rao once again lashed out YS Jagan. He said that public will question YS Jagan about his properties. He said that there is no loss to Congress with Jagan odarpu yatra.
Story first published: Saturday, March 19, 2011, 16:51 [IST]