జగన్ వెళ్లిపోవడం వల్ల కాంగ్రెసుకు నష్టం లేదు: విలాస్ రావ్ దేశ్ముఖ్

తెలంగాణ కోసం మద్దతు కూడగట్టడంలో భాగంగా హనుమంతరావు ఈ విందు సమావేశం ఏర్పాటు చేసినట్లు భావిస్తున్నారు. తెలంగాణ కోసం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసేందుకు తెలంగాణ ప్రాంత మంత్రులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీనికోసమే మంత్రి జానా రెడ్డి ఢిల్లీ వచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications