మంచినీటిని దిగుమతి చేసుకుంటున్న జపాన్

170-180 మిలీసీవెర్ట్ స్థాయి రేడియేషన్కు గురైనట్లు అణు, పారిశ్రామిక భద్రత సంస్థ వెల్లడించింది. కార్మికుల ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన స్థాయులకన్నా తక్కువ స్థాయిలోనే రేడియో ధార్మిక ప్రభావానికి గురయ్యారని పేర్కొంది. రష్యా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలు జపాన్ నుంచి ఆహార దిగుమతుల్ని నిలిపి వేశాయి. భూకంపం అనంతర ప్రకంపనలు ఇప్పటికీ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. జపాన్ ప్రజల సహాయార్థం దుప్పట్లు పంపినందుకు ప్రధాని నవోటో కన్ భారత్కు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు. భారత ప్రధాని మన్మోహన్ జపాన్ ప్రధానితో ఫోన్లో మాట్లాడి, మరింత సాయం అందించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు.
More From
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications