క్రికెట్ దౌత్యం, సెమీ ఫైనల్ మ్యాచుకు పాక్ ప్రధాని గిలానీ

గిలానీతో శనివారం అర్థరాత్రి రెండు గంటలపాటు జరిగిన సమావేశంలో గిలానీ మన్మోహన్ సింగ్ ఆహ్వానాన్ని మన్నించాలని నిర్ణయం తీసుకున్నారు. భారత ప్రధాని మన్మోహన్ ఆహ్వానం మేరకు పాకిస్తాన్, ఇండియాల మధ్య జరిగే సెమీ ఫైనల్ మ్యాచును చూడడానికి ఇండియా రావడానికి గిలానీ అంగీకరించారని అధ్యక్షుడి కార్యాలయం అధికార ప్రతినిధి ఫర్హతుల్లా బాబర్ చెప్పారు. మ్యాచు చూసేందుకు రావాలని మన్మోహన్ సింగ్ పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని, ప్రధాని గిలానీని ఆహ్వానించారు.
క్రికెట్ దౌత్యంలో భాగంగా గిలానీ రెండు రోజుల పాటు భారత్లో పర్యటిస్తారని పాకిస్తాన్ వార్తాపత్రికలు రాశాయి. మ్యాచుకు ముందు గిలానీ మన్మోహన్ సింగ్ను అనధికారికంగా కలుస్తారని, మ్యాచు పూర్తయిన తర్వాత అధికారిక సమావేశం జరుగుతుందని రాశాయి. దౌత్య మార్గాల ద్వారా గిలానీ భారత పర్యటన గురించి భారత్కు తెలియజేశారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications