జగన్పై పోటీకి కందుల రాజమోహన్ రెడ్డిని బుజ్జగిస్తున్న కాంగ్రెసు

అయితే కందుల రాజమోహన్ రెడ్డి వెనక్కి తగ్గినట్లుగా కనిపించడంతో జిల్లాకు చెందిన మంత్రులు అహ్మదుల్లా, డిఎల్ రవీంద్రారెడ్డి, ఎమ్మెల్యే వీరశివారెడ్డి తదితరులు కందులను బుజ్జగిస్తున్నట్లుగా తెలుస్తోంది. కడప నుండి పోటీ చేయాలని ఆయన వద్దకు వెళ్లి వారు కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలో విరమించుకుంటే పార్టీ ఇరకాటంలో పడుతుందని పార్టీలో కూడా కందుల భవిష్యత్తుకు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కాగా కందులను పోటీ చేయవద్దని టిడిపి బుజ్జగించినట్లుగా తెలుస్తోంది.
More From
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications