జగన్పై పోటీకి కందుల రాజమోహన్ రెడ్డిని బుజ్జగిస్తున్న కాంగ్రెసు

అయితే కందుల రాజమోహన్ రెడ్డి వెనక్కి తగ్గినట్లుగా కనిపించడంతో జిల్లాకు చెందిన మంత్రులు అహ్మదుల్లా, డిఎల్ రవీంద్రారెడ్డి, ఎమ్మెల్యే వీరశివారెడ్డి తదితరులు కందులను బుజ్జగిస్తున్నట్లుగా తెలుస్తోంది. కడప నుండి పోటీ చేయాలని ఆయన వద్దకు వెళ్లి వారు కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలో విరమించుకుంటే పార్టీ ఇరకాటంలో పడుతుందని పార్టీలో కూడా కందుల భవిష్యత్తుకు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కాగా కందులను పోటీ చేయవద్దని టిడిపి బుజ్జగించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications