జగన్పై పోటీకి కందుల రాజమోహన్ రెడ్డిని బుజ్జగిస్తున్న కాంగ్రెసు

అయితే కందుల రాజమోహన్ రెడ్డి వెనక్కి తగ్గినట్లుగా కనిపించడంతో జిల్లాకు చెందిన మంత్రులు అహ్మదుల్లా, డిఎల్ రవీంద్రారెడ్డి, ఎమ్మెల్యే వీరశివారెడ్డి తదితరులు కందులను బుజ్జగిస్తున్నట్లుగా తెలుస్తోంది. కడప నుండి పోటీ చేయాలని ఆయన వద్దకు వెళ్లి వారు కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలో విరమించుకుంటే పార్టీ ఇరకాటంలో పడుతుందని పార్టీలో కూడా కందుల భవిష్యత్తుకు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కాగా కందులను పోటీ చేయవద్దని టిడిపి బుజ్జగించినట్లుగా తెలుస్తోంది.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications