బ్రాహ్మణి స్టీల్స్ వాటాలు విక్రయించడం లేదు: జిఎండి రామచంద్రా రెడ్డి

బ్రాహ్మణి స్టీల్స్కు 30 రోజుల గడువు ఇస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం బ్రాహ్మణి స్టీల్స్కు షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. సంస్థ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోయినా, అసలే సమాధానం ఇవ్వకపోయినా ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుంటుంది. అలాగే, బ్రాహ్మణి స్టీల్స్ వాటాలను ఉత్తమ్ గాల్వాకు విక్రయించినట్లు సోమవారం వార్తలు వచ్చాయి. బ్రాహ్మణి స్టీల్స్ వాటాలు విక్రయించే ప్రసక్తి లేదని సంస్థ అధిపతి, గాలి జనార్దన్ రెడ్డి కూడా సోమవారం స్పష్టం చేశారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications