కాసుకు తనయుడి షాక్: వైయస్ జగన్ పార్టీలోకి మంత్రి కుమారుడు

త్వరలో అనుయాయులతో సమావేశం నిర్వహించి జగన్ పార్టీలో చేరిక వి షయం అధికారికంగా ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో మంత్రి కాసు పరిస్థితి ఇరకాటంలో పడింది. మంత్రిగా ఆయనకు ఏ జిల్లా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించకపోవటంతో పాటు, కడప ఎన్నికలకు కూడా కాసును పార్టీ దూరంగా ఉంచింది. సీం కిరణ్కుమార్ రెడ్డి కొలువులో గుంటూరు జిల్లా నుంచి నలుగురు మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తుండగా, కాసు మినహా మిగతా ము గ్గురు మంత్రులు కడపలోనే ఉండి కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నారు.
మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కడప జిల్లా ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఇంత వరకు కడప గడపలో మంత్రి కాసు అడుగుపెట్టకపోవటం విశేషం. తనకు పార్టీ బాధ్యతలు అప్పగించనందువల్లే కడపలో అడుగు పెట్టలేదని ఇటీవల కాసు ప్రకటించారు. మంత్రి కాసు గుంటూరు జిల్లాలో తన సామాజిక వర్గం జగన్ వైపుకు వెళ్లకుండా చూస్తారనే ఉద్దేశంతోనే సీఎం కిరణ్కుమార్ రెడ్డి తన కొలువులో స్థానం కల్పించారు. అయితే ఆయన తన కుటుంబీకులనే కట్టడి చేయలేని పరిస్థితి ప్రస్తుతం ఎదురైంది. కాగా కాసు మాత్రం తాను కాంగ్రెస్ను వీడేది లేదని ప్రస్తుతానికి భరోసా ఇస్తున్నారు.
-
కాంగ్రెస్కు పాకిస్తాన్ సాయం? మలుపు తిరిగిన అస్సాం రాజకీయం -
అదే జరిగితే.. హన్మకొండ చౌరస్తాలో ఉరి వేసుకుంటానన్న మాజీ అసెంబ్లీ స్పీకర్ -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే!












Click it and Unblock the Notifications