బీహార్లో ఎపి టూరిస్టు బస్సు బోల్తా: ముగ్గురు ఆంధ్రుల మృతి

ఈ ప్రమాదం బీహార్లోని కైమూర్ జిల్లాలో చోటు చేసుకుంది. కాగా మృతి చెందిన ముగ్గురిలో ఇద్దరు విశాఖ వాసులు కాగా, ఒకరు కాకినాడ వాసి. కాగా ఈ ప్రమాదం ఉత్తరప్రదేశేలోని అలహాబాద్ వద్ద జరిగినట్టు కూడా వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications