Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీహార్‌లో ఎపి టూరిస్టు బస్సు బోల్తా: ముగ్గురు ఆంధ్రుల మృతి

Bihar
పాట్నా: బీహార్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినఓ ఓ పర్యాటక బస్సు శుక్రవారం ఉదయం ఒకటి బోల్తా పడింది. ఎపికి చెందిన టూరిస్టు బస్సు బోద్ గయా నుండి ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బోల్తా పడటంతో ముగ్గురు మరణించగా, మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను దగ్గరలోని మొహానియాలోని ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదం బీహార్‌లోని కైమూర్ జిల్లాలో చోటు చేసుకుంది. కాగా మృతి చెందిన ముగ్గురిలో ఇద్దరు విశాఖ వాసులు కాగా, ఒకరు కాకినాడ వాసి. కాగా ఈ ప్రమాదం ఉత్తరప్రదేశే‌లోని అలహాబాద్ వద్ద జరిగినట్టు కూడా వార్తలు వస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+