బొత్స సత్యనారాయణతో వైయస్ వివేకానంద రెడ్డి భేటీ

కడప జిల్లా పార్టీ పరిస్థితులు, త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై వారు చర్చించారు. జిల్లాలో పార్టీని మరింత పటిష్ఠం చేయాలని పీసీసీ చీఫ్ వారికి సూచించారు. మిగతా జిల్లాలతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో కడపకు ప్రత్యేక స్థానముందని, ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని నేతలు ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications